సైన్స్తోనే మానవ మనుగడ
ABN , First Publish Date - 2022-12-13T23:57:03+05:30 IST
సైన్స్తోనే మానవ మనుగడ ముడిపడి ఉందని విద్యా శాఖాధికారులు తెలిపారు.
సైన్స్తోనే మానవ మనుగడ ముడిపడి ఉందని విద్యా శాఖాధికారులు తెలిపారు. మంగళవారం విజయనగరం జిల్లాలోని పలు పాఠశాలల్లో మండల స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ను నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో కొన్ని జిల్లా స్థాయికి ఎంపికయ్యాయి.
(ఆంధ్రజ్యోతి బృందం)