అస్మిత్‌రెడ్డిపై దాడి గూండా పాలనకు నిదర్శనం: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-11-25T01:59:29+05:30 IST

తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి జేసీ అస్మిత్‌రెడ్డిపై రాళ్ల దాడి చేసిన ఘటనపై విచారణ జరిపి, దోషులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

అస్మిత్‌రెడ్డిపై దాడి గూండా పాలనకు నిదర్శనం: చంద్రబాబు

అమరావతి, నవంబరు24 (ఆంధ్రజ్యోతి): తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి జేసీ అస్మిత్‌రెడ్డిపై రాళ్ల దాడి చేసిన ఘటనపై విచారణ జరిపి, దోషులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. తాడిపత్రి వార్డుల్లో పర్యటిస్తున్న అస్మిత్‌రెడ్డిపై వీధి లైట్లు ఆపి మరీ వైసీపీ రౌడీలు దాడి చేయడం రాష్ట్రంలో గూండా పాలనకు నిదర్శనమని విమర్శించారు. అస్మిత్‌రెడ్డిపై దాడిని గురువారం ట్విట్టర్‌ వేదికగా తీవ్రంగా ఖండించారు.

Updated Date - 2022-11-25T01:59:30+05:30 IST