వేలాది మొక్కలతో త్రివర్ణ పతాకం

ABN , First Publish Date - 2022-08-15T08:27:46+05:30 IST

వేలాది మొక్కలతో త్రివర్ణ పతాకం

వేలాది మొక్కలతో త్రివర్ణ పతాకం

75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక సత్యదేవా నర్సరీలో వేలాది మొక్కలతో హర్‌ఘర్‌ తిరంగ్‌, ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌, త్రివర్ణ పతాకం కూర్పులను ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-08-15T08:27:46+05:30 IST