ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

ABN , First Publish Date - 2022-09-10T16:38:49+05:30 IST

ఆంధ్రప్రదేశ్ సర్కార్(Andhra Pradesh Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‎(IAS)లను బదిలీ

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

Amaravati: ఆంధ్రప్రదేశ్ సర్కార్(Andhra Pradesh Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‎(IAS)లను బదిలీ చేస్తున్నట్లు శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. గిరిజా శంకర్‎ను బదిలీ చేసి స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్‍గా బాధ్యతలు అప్పగించింది. పౌరసరఫరాల శాఖగా స్పెషల్ సెక్రటరీ, కమిషనర్‍గా అరుణ్‍కుమార్‎కు బాధ్యతలు కట్టబెట్టింది. జీఏడీ సెక్రటరీగా పోల భాస్కర్‍కు అదనపు బాధ్యతలు అప్పగించింది.

Updated Date - 2022-09-10T16:38:49+05:30 IST