తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-04-24T12:48:32+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతంది. శనివారం శ్రీవారిని 75,438 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతంది. శనివారం శ్రీవారిని 75,438 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 34,374 మంది భక్తులు మొక్కులు తలనీలాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు.