AP News: జీతం కోసం రోడ్డెక్కిన ప్రభుత్వ ఉపాధ్యాయులు

ABN , First Publish Date - 2022-12-13T20:30:28+05:30 IST

Chittor: చిత్తూరు జిల్లాలో ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. ఫ్యాక్టో ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నవంబర్ నెల పూర్తయి 13 రోజులైనా ఉపాధ్యాయులకు జీతాలు

AP News: జీతం కోసం రోడ్డెక్కిన ప్రభుత్వ ఉపాధ్యాయులు

Chittor: చిత్తూరు జిల్లాలో ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. ఫ్యాక్టో ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నవంబర్ నెల పూర్తయి 13 రోజులైనా ఉపాధ్యాయులకు జీతాలు జమ కాలేదు. దీంతో తాము ఆర్థికపర ఇబ్బందులు పడుతున్నామని, ఈ దుస్థితిని తామెప్పుడూ చూడలేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాన్ని కూడా అడుక్కునే పరిస్థితి వైసీపీ (YCP) ప్రభుత్వంలో దాపురించడం దారుణమని, జీతాలను ప్రతి నెల ఒకటో తారీఖునే చెల్లించాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2022-12-13T20:30:29+05:30 IST