సైకో సీఎం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి

ABN , First Publish Date - 2022-12-09T23:32:13+05:30 IST

సైకో సీఎం కబంధహస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి అన్నారు. శుక్రవారం కరకవలస పంచాయతీ తులగాం, పాడలి, దుగ్గుపురం ఆర్‌ఆఆర్‌ కాలనీల్లో ‘ఇదేంఖర్మ మనరాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు.

సైకో సీఎం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి
ఎల్‌ఎన్‌పేట: తులగాం గ్రామంలో ‘ఇదేంఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ

ఎల్‌ఎన్‌పేట: సైకో సీఎం కబంధహస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి అన్నారు. శుక్రవారం కరకవలస పంచాయతీ తులగాం, పాడలి, దుగ్గుపురం ఆర్‌ఆఆర్‌ కాలనీల్లో ‘ఇదేంఖర్మ మనరాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక శాఖల అధికారులుండగా సచి వాలయ సిబ్బందితో ఎన్నికలు నిర ్వహిస్తామనడం టీడీపీకి జనం చూపుతున్న ఆదరాభిమానాలే నిదర్శనమన్నారు. నేతలు ఒమ్మి ఆనందరావు, మెండ శ్రీనివాసరావు, మెండ మనోహరరావు, బుక్క బాలకృష్ణ, చింతాడ శ్రీనివాస రావు, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:32:15+05:30 IST