AP: ఆగివున్న లారీని ఢీకొట్టిన బైక్..ఇద్దరు యువకులు మృతి

ABN , First Publish Date - 2022-03-16T12:51:59+05:30 IST

కొత్తవలస మండలంలోని అడ్డుపాలేం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు

AP: ఆగివున్న లారీని ఢీకొట్టిన బైక్..ఇద్దరు యువకులు మృతి

విజయనగరం: కొత్తవలస మండలంలోని అడ్డుపాలేం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2022-03-16T12:51:59+05:30 IST