Jangareddygudemలో ప్రోటోకాల్ వివాదం

ABN , First Publish Date - 2022-07-05T18:01:31+05:30 IST

జంగారెడ్డిగూడెంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది.

Jangareddygudemలో ప్రోటోకాల్ వివాదం

ఏలూరు: జంగారెడ్డిగూడెంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. జిల్లా పరిషత్ స్కూల్‌లో నిర్వహించిన జగనన్న విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. కాగా... ప్రోటోకాల్ ప్రకారం పురపాలక చైర్మన్ బత్తిన లక్ష్మికి ఆహ్వానం అందలేదు. దీంతో సభా ప్రాంగణం నుండి చైర్మన్ వెళ్లిపోయారు. దీంతో స్కూల్ హెడ్ మాస్టారు జగ్గారావు ప్రోటోకాల్ మరిచారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2022-07-05T18:01:31+05:30 IST