-
-
Home » Andhra Pradesh » Nellore » kandukuruo raktadaana sibhiram-MRGS-AndhraPradesh
-
కందుకూరులో రక్తదాన శిబిరం
ABN , First Publish Date - 2022-06-08T03:04:36+05:30 IST
పట్టణంలోని బండ్లమిట్ట సెంటర్లో చికెన్ సెంటర్ నిర్వాహకుడు సురేష్రెడ్డి మంగళవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తన

కందుకూరు, జూన్ 7: పట్టణంలోని బండ్లమిట్ట సెంటర్లో చికెన్ సెంటర్ నిర్వాహకుడు సురేష్రెడ్డి మంగళవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తన తండ్రి ఎస్. రామిరెడ్డి జ్ఞాపకార్థం ఆయన ఈ శిబిరం నిర్వహించగా, ఎమ్మెల్యే మహీధరరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. పట్టణంలోని తూర్పు గోపాల నగర్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో సురేష్రెడ్డి మిత్రులు, స్థానిక యువకులు రక్తదానం చేశారు.