Telugu States Ministers: శ్రీశైలం మల్లన్న సేవలో తెలుగు రాష్ట్రాల మంత్రులు
ABN , First Publish Date - 2022-12-10T10:49:39+05:30 IST
ప్రసిద్ధి పుణ్యక్షేత్ర శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని తెలుగు రాష్ట్రాల మంత్రులు దర్శించుకున్నారు.
నంద్యాల: ప్రసిద్ధి పుణ్యక్షేత్ర శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని తెలుగు రాష్ట్రాల మంత్రులు దర్శించుకున్నారు.(Ministers of Telugu states visited Srisailam Mallanna) శనివారం ఉదయం శ్రీశైలం మల్లన స్వామిని ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Minister Kottu Satyanarayana) దంపతులు దర్శించుకున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు (Telangana Minister Harish Rao) దంపతులు స్వామి వారి సేవలో తరించారు. ఇద్దరు మంత్రులు.. స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.