నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ABN , First Publish Date - 2022-12-10T00:25:10+05:30 IST
పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానానికి భక్తులు విరాళాన్ని అందజేశారు.
డోన్(రూరల్), డిసెంబరు 9: పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానానికి భక్తులు విరాళాన్ని అందజేశారు. శుక్రవారం బావిపల్లెకు చెందిన మదుసూదన్ రెడ్డి, లక్ష్మి దంపతులు, కుమారుడు వినయ్కుమార్ రెడ్డి రూ.1,01,116 ఆలయ కమిటీ సభ్యులు చలం, ప్రకాష్కు అందజేశారు. అనంతరం వీరికి తీర్థప్రసాదాలు అందజేశారు.