నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

ABN , First Publish Date - 2022-12-10T00:25:10+05:30 IST

పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానానికి భక్తులు విరాళాన్ని అందజేశారు.

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
విరాళం అందజేస్తున్న భక్తులు

డోన్‌(రూరల్‌), డిసెంబరు 9: పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానానికి భక్తులు విరాళాన్ని అందజేశారు. శుక్రవారం బావిపల్లెకు చెందిన మదుసూదన్‌ రెడ్డి, లక్ష్మి దంపతులు, కుమారుడు వినయ్‌కుమార్‌ రెడ్డి రూ.1,01,116 ఆలయ కమిటీ సభ్యులు చలం, ప్రకాష్‌కు అందజేశారు. అనంతరం వీరికి తీర్థప్రసాదాలు అందజేశారు.

Updated Date - 2022-12-10T00:25:12+05:30 IST