కోతకు గురైన భూముల పరిశీలన
ABN , First Publish Date - 2022-09-30T05:27:34+05:30 IST
సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ సమీపంలో కోతకు గురైన సాగు భూములను గురువారం ఉద యం ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి పరిశీ లించారు.
సిద్దవటం, సెప్టెంబరు 29 : సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ సమీపంలో కోతకు గురైన సాగు భూములను గురువారం ఉద యం ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోతకు గురైన భూములు, నష్టంపై విచారణ చేయాలని తహసీల్దారు శంకర్రావుకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో తహీ సల్దారు శంకర్రావు, ఆర్ఐ మోహన్రాజు, సర్వేయర్ సుధాకర్ బాబు, సచివాలయం సర్వేయర్లు పవన్కుమార్, రిషి, కేశ, వీఆర్వో కేశవులు, ఆర్ఏ ప్రేమ్కిషోర్ పాల్గొన్నారు.