AP News: గుంటూరు రైల్వేస్టేషన్లో ప్లాట్ఫామ్ టికెట్ ధర రూ.20కి పెంపు
ABN , First Publish Date - 2022-09-30T01:39:07+05:30 IST
గుంటూరు: గుంటూరు రైల్వేస్టేషన్లో ప్లాట్ఫామ్ టికెట్ ధర రూ.20కి పెంచారు. దసరా పండుగ రద్దీ దృష్ట్యా టికెట్ ధరను పెంచారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 10వ తేదీ
గుంటూరు: గుంటూరు రైల్వేస్టేషన్లో ప్లాట్ఫామ్ టికెట్ ధర రూ.20కి పెంచారు. దసరా పండుగ రద్దీ దృష్ట్యా టికెట్ ధరను పెంచారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు పెంచిన టికెట్ ధర అమలులో ఉంటుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.