అక్రమ తవ్వకాలు, నిర్మాణాలపై ఏపీ హైకోర్టులో పిటిషన్
ABN , First Publish Date - 2022-07-06T03:22:08+05:30 IST
అమరావతి: రుషికొండలో అక్రమ తవ్వకాలు, నిర్మాణాలపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జనసేన, టీడీపీ వేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రుషికొండలో అనుమతికి మించి తవ్వకాలు జరుగుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. కౌంటర్ వేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
అమరావతి: రుషికొండలో అక్రమ తవ్వకాలు, నిర్మాణాలపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జనసేన, టీడీపీ వేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రుషికొండలో అనుమతికి మించి తవ్వకాలు జరుగుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. కౌంటర్ వేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.