AP News: గుంటూరు జిల్లాలో నేడు హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ పర్యటన

ABN , First Publish Date - 2022-08-21T14:31:09+05:30 IST

హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆదివారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు.

AP News: గుంటూరు జిల్లాలో నేడు హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ పర్యటన

గుంటూరు జిల్లా (Guntur Dist.): హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) ఆదివారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని 51 అడుగుల అభయహస్త పరమశివ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం గుంటూరు, కృష్ణ నగర్‌ విశ్వమందిరాన్ని సందర్శించనున్నారు. దత్తాత్రేయ పర్యటన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-08-21T14:31:09+05:30 IST