AP News: మంగళగిరి ఎయిమ్స్‌కు నీళ్లేవి? : చంద్రబాబు

ABN , First Publish Date - 2022-09-26T22:23:41+05:30 IST

Amaravathi: సీఎం జగన్‌(CM Jagan)పై ట్విట్టర్‌ వేదికగా టీడీపీ(TDP) అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) విమర్శలు గుప్పించారు. జగన్, మంత్రులు పథకాల గురించి గొప్పలు చెప్పుకోవడం పక్కనపెట్టి, మంగళగిరి ఎయిమ్స్‌ (AIIMS)కు నీటి సరఫరాపై దృష్టి పెట్టాలని సూచించారు. కనీసం..నీటి వసతి కూడా కల్పించలేని ప్రభుత్వాన్ని ఏమనాలని ప్రశ్నించారు. లేఖ రాసినా పరిష్కరించకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎయిమ్స్‌కు నీటి వసతిపై కేంద్రమంత్రులు ప్రశ్నించినా స్పందించని జగన్‌..అన్ని వైద్య కళాశాలలు తామే తెచ్చామని శాసనసభలో అసత్య ప్రచారం చేసుకోవడం దారుణమని పేర్కొన్నారు.

AP News: మంగళగిరి ఎయిమ్స్‌కు నీళ్లేవి? : చంద్రబాబు

Amaravathi: సీఎం జగన్‌(CM Jagan)పై ట్విట్టర్‌ వేదికగా టీడీపీ (TDP) అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) విమర్శలు గుప్పించారు. జగన్, మంత్రులు పథకాల గురించి గొప్పలు చెప్పుకోవడం పక్కనపెట్టి, మంగళగిరి ఎయిమ్స్‌ (AIIMS)కు నీటి సరఫరాపై దృష్టి పెట్టాలని సూచించారు. కనీసం..నీటి వసతి కూడా కల్పించలేని ప్రభుత్వాన్ని ఏమనాలని ప్రశ్నించారు. లేఖ రాసినా పరిష్కరించకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎయిమ్స్‌కు నీటి వసతిపై కేంద్రమంత్రులు ప్రశ్నించినా స్పందించని జగన్‌..అన్ని వైద్య కళాశాలలు తామే తెచ్చామని శాసనసభలో అసత్య ప్రచారం చేసుకోవడం దారుణమని పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-26T22:23:41+05:30 IST