AP News: ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసు

ABN , First Publish Date - 2022-09-29T23:26:01+05:30 IST

Amaravathi: ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చారు. స్టేట్ ఆడిట్ ఉద్యోగుల సర్వీస్ సమస్యలపై అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో అక్టోబర్ 12 నుంచి 14 వరకు స్టేట్ ఆడిట్ డైరెక్టర్ ఆఫీస్ ముందు ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేయనున్నారు. అక్టోబర్ 15న ధర్నా, 16వ తేదీ నుంచి నిరాహారదీక్ష చేపడుతున్నామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు.

AP News: ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసు

Amaravathi: ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చారు. స్టేట్ ఆడిట్ ఉద్యోగుల సర్వీస్ సమస్యలపై అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో అక్టోబర్ 12 నుంచి 14 వరకు స్టేట్ ఆడిట్ డైరెక్టర్ ఆఫీస్ ముందు ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేయనున్నారు. అక్టోబర్ 15న ధర్నా, 16వ తేదీ నుంచి నిరాహారదీక్ష చేపడుతున్నామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు  తెలిపారు. 

Updated Date - 2022-09-29T23:26:01+05:30 IST