AP News: అమరావతిపై కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుంది: సుజనాచౌదరి

ABN , First Publish Date - 2022-09-10T22:33:19+05:30 IST

Amaravathi: అమరావతి (Amaravathi)పై కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ నేత సుజనాచౌదరి (Sujana Chowdary) పేర్కొన్నారు. వైసీపీ నాయకులు ఎవరికి వారు రాజధానిపై రోజుకోమాట చెబుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. అమరావతే ఆంధ్రుల రాజధానిగా ఉంటుందన్నారు. 3 రాజధానులను నిర్మించడం వైసీపీ (YSRCP) వల్ల కాదన్నారు. తమ హక్కు కోసం రైతులు చేపడతున్న పాదయాత్రకు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

AP News: అమరావతిపై కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుంది: సుజనాచౌదరి

Amaravathi: అమరావతి (Amaravathi)పై కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ నేత సుజనాచౌదరి (Sujana Chowdary) పేర్కొన్నారు. వైసీపీ నాయకులు ఎవరికి వారు రాజధానిపై రోజుకోమాట చెబుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. అమరావతే ఆంధ్రుల రాజధానిగా ఉంటుందన్నారు. 3 రాజధానులను నిర్మించడం వైసీపీ (YSRCP) వల్ల కాదన్నారు. తమ హక్కు కోసం రైతులు చేపడుతున్న పాదయాత్రకు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. 

Updated Date - 2022-09-10T22:33:19+05:30 IST