Devineni Uma: దసపల్లా భూమిని కాజేయాలనే..
ABN , First Publish Date - 2022-10-12T03:08:14+05:30 IST
ఎన్టీఆర్: వైసీపీ నేతలు విశాఖలో దసపల్లా భూమిని కాజేస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. స్థలాలపై తాడేపల్లి ప్యాలెస్ కన్నుపడిందని విమర్శించారు. విజయసాయి రెడ్డి ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రను దోచుకోవడం.. దాచుకోవడమేనా అభివృద్ధా అంటే? అని మండిపడ్డారు. జగన్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు పూర్తి బినామీ విజయసాయేనని ఆరోపించారు.
ఎన్టీఆర్: వైసీపీ నేతలు విశాఖలో దసపల్లా భూమిని కాజేస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. స్థలాలపై తాడేపల్లి ప్యాలెస్ కన్నుపడిందని విమర్శించారు. విజయసాయి రెడ్డి ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రను దోచుకోవడం.. దాచుకోవడమేనా అభివృద్ధా అంటే? అని మండిపడ్డారు. జగన్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు పూర్తి బినామీ విజయసాయేనని ఆరోపించారు.