AP CS: దుర్గమ్మను దర్శించుకున్న సీఎస్ సమీర్ శర్మ
ABN , First Publish Date - 2022-10-01T16:25:19+05:30 IST
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శనివారం ఉదయం అమ్మవారిని దర్శించుకున్నారు.
విజయవాడ: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ (Sameer sharma) శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎస్ (CS)కు ఆలయ మర్యాదలతో కలెక్టర్ ఢిల్లీ రావు(Delhi rao), ఆలయ ఈవో, అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం సమీర్శర్మ వేద పండితులచేత వేద ఆశీర్వచనం పొందారు. అనంతరం లడ్డు ప్రసాదాన్ని, అమ్మవారి చిత్రపటాన్ని సీఎస్ సమీర్ శర్మకు ఆలయ ఈవో భ్రమరాంబ(Brahmaramba) అందజేశారు.