వరసిద్ధుడి సేవలో ప్రముఖులు
ABN , First Publish Date - 2022-10-08T05:27:22+05:30 IST
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
ఐరాల(కాణిపాకం), అక్టోబరు 7: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ చీఫ్విప్ వినయ్భాస్కర్, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్గౌడ స్వామిని వేర్వేరుగా దర్శించుకున్నారు. ఏఈవో విద్యాసాగర్రెడ్డి వారికి స్వాగతం పలికి, స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. సూపరింటెండెంట్లు కోదండపాణి, రవి, ఆలయ ఇన్స్పెక్టర్లు రమేష్, బాబు, కాణిపాకం ఎస్ఐ మనోహర్ పాల్గొన్నారు.