వరసిద్ధుడి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2022-12-09T23:55:40+05:30 IST

ఏపీ హైకోన్టు న్యాయమూర్తి జస్టిస్‌మల్లికార్జున కాణిపాక వరసిద్ధుడిని శుక్రవారం దర్శంచుకున్నారు.

వరసిద్ధుడి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
స్వామి సేవలో పాల్గొన్న న్యాయమూర్తి

ఐరా(కాణిపాకం), ఏపీ హైకోన్టు న్యాయమూర్తి జస్టిస్‌మల్లికార్జున కాణిపాక వరసిద్ధుడిని శుక్రవారం దర్శంచుకున్నారు. ఆయన్ను ఈవో వెంకటేశు సాదరంగా ఆహ్వానించి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆయన్ను వేదాశీర్వాద మండపంలో వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి శేషవస్త్రాలు. తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ సుశీల, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ మనోహర్‌, సూపరింటెండెంట్‌ కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:55:42+05:30 IST