-
-
Home » Andhra Pradesh » Changes to be made in Tenth question papers TNUS-NGTS-AndhraPradesh
-
టెన్త్ ప్రశ్న పత్రాల్లో మార్పులు చేయాలి: టీఎన్యూఎస్
ABN , First Publish Date - 2022-09-10T09:43:09+05:30 IST
పదో తరగతి ప్రశ్నపత్రాల్లో కొన్ని మార్పులుచేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, ఎస్.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు.

పదో తరగతి ప్రశ్నపత్రాల్లో కొన్ని మార్పులుచేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, ఎస్.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. పరీక్షలన్నీ ఆబ్జెక్టివ్ రూపంలోకి మారుతున్న నేపథ్యంలో పదో తరగతిలో పార్ట్-బి పేపరులో 30 మార్కులకు బిట్లు ఉండటం సమంజసమని, ఆమేరకు మార్పులు చేయాలని కోరారు.