కర్ణాటకలో పదికోట్ల కిలోల పొగాకు ఉత్పత్తికి ఆమోదం
ABN , First Publish Date - 2022-02-19T09:01:12+05:30 IST
కర్ణాటకలో 2022-23లో పదికోట్ల కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు ఆమోదం...
గుంటూరు, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో 2022-23లో పదికోట్ల కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు ఆమోదం తెలిపింది. గుంటూరు బోర్డు కార్యాలయంలో శుక్రవారం ఛైర్మన్ రఘునాథబాబు అధ్యక్షతన పాలకవర్గ సమావేశం జరిగింది.