450 కోట్ల బకాయి తీర్చండి: ఎన్టీపీసీ సీఎండీ
ABN , First Publish Date - 2022-02-19T08:45:38+05:30 IST
రాష్ట్రానికి విద్యుత్తును సరఫరా చేసినందుకుగాను తమకు చెల్లించాల్సిన రూ. 450 కోట్ల బిల్లులను తక్షణమే చెల్లించాలని సీఎం ...
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి విద్యుత్తును సరఫరా చేసినందుకుగాను తమకు చెల్లించాల్సిన రూ. 450 కోట్ల బిల్లులను తక్షణమే చెల్లించాలని సీఎం జగన్ను ఎన్టీపీసీ సీఎండీ కోరారు. జల విద్యుత్కేంద్రాలలో రివర్స్ పంపింగ్ విధానంలో కరెంటును ఉత్పత్తి చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి అంగీకరించారు.