విషాదం... ఇద్దరు విద్యార్థుల మృతి

ABN , First Publish Date - 2022-10-04T01:42:51+05:30 IST

విషాదం... ఇద్దరు విద్యార్థుల మృతి

విషాదం... ఇద్దరు విద్యార్థుల మృతి

పల్నాడు: జిల్లాలోని చిలకలూరిపేటలో విషాదఘటన చోటుచేసుకుంది. ఓగేరు వాగులో ఈతకెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు కార్తీక్, సాయి అనిష్‌గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. 

Updated Date - 2022-10-04T01:42:51+05:30 IST