సీపీఎస్‌ అంశంపై మంత్రుల కమిటీ సమావేశం

ABN , First Publish Date - 2022-12-06T16:46:00+05:30 IST

సీపీఎస్‌ అంశంపై మంత్రులు కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీపీఎస్ ఉద్యోగ సంఘాలు హాజరుకాలేదు.

సీపీఎస్‌ అంశంపై మంత్రుల కమిటీ సమావేశం

అమరావతి: సీపీఎస్‌ అంశంపై మంత్రులు కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీపీఎస్ ఉద్యోగ సంఘాలు హాజరుకాలేదు. అలాగే ఈ సమావేశానికి ఎస్‌టీయూ, యూటీఎఫ్‌ సంఘాలు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీఎన్‌జీఓ, ఏపీజేఏసీ అమరావతి, మంత్రి బొత్స, మంత్రి ఆదిమూలపు, సజ్జల, అధికారులు హజరయ్యారు. సీపీఎస్‌తో పాటు పీఆర్సీ పెండింగ్ అంశాలపై చర్చరిస్తున్నారు.

Updated Date - 2022-12-06T16:46:02+05:30 IST