గుంటూరు జిల్లాలో తల్లి కొడుకు అదృశ్యం
ABN , First Publish Date - 2022-08-15T22:39:20+05:30 IST
జిల్లాలోని మంగళగిరి పట్టణానికి చెందిన, తల్లి కొడుకు అదృశ్యమయ్యారు. మండ్రు పద్మ(45) ఆమె కుమారుడు(17) అదృశ్యమయినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు: జిల్లాలోని మంగళగిరి పట్టణానికి చెందిన, తల్లి కొడుకు అదృశ్యమయ్యారు. మండ్రు పద్మ(45) ఆమె కుమారుడు(17) అదృశ్యమయినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.