AP News: తిరుపతిలో 10మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

ABN , First Publish Date - 2022-09-06T18:12:27+05:30 IST

నగరంలోని నాగలాపురం మండలం ఎస్కే మడుగు అటవీప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కుంబింగ్ నిర్వహించారు.

AP News: తిరుపతిలో 10మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

తిరుపతి: నగరంలోని నాగలాపురం మండలం ఎస్కే మడుగు అటవీప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. భూపతిశ్వర గుడి దగ్గర పోలీసులకు స్మగ్లర్లు తారసపడ్డారు. దీంతో ఎర్రచందనం దుంగలను వదిలేసి స్మగ్లర్లు పారిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు 10 మంది స్మగ్లర్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మూడు బైకులు, 20 లక్షల విలువైన 26 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2022-09-06T18:12:27+05:30 IST