తండ్రి మందలించాడని విద్యార్థిని ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-26T04:28:07+05:30 IST

నిడదవోలు మండలం గోపవరంలో ఆదివారం చదువుకొమ్మని తండ్రి మందలించాడని తాతగారింటికి వచ్చిన కె.మేఘన (18) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది.

తండ్రి మందలించాడని విద్యార్థిని ఆత్మహత్య

నిడదవోలు, అక్టోబరు 25 ః  నిడదవోలు మండలం గోపవరంలో ఆదివారం చదువుకొమ్మని తండ్రి మందలించాడని తాతగారింటికి వచ్చిన కె.మేఘన (18) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సమిశ్రగూడెం ఎస్సై షేక్‌ సుభానీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలిది తణుకు మండలం కోనాల గామం.


Updated Date - 2021-10-26T04:28:07+05:30 IST