133 ద్విచక్ర వాహనాలు సీజ్
ABN , First Publish Date - 2020-05-13T11:02:40+05:30 IST
ఇచ్ఛాపురం సర్కిల్ పరిధిలో లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇచ్ఛాపురం,
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం సర్కిల్ పరిధిలో లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇచ్ఛాపురం, ఇచ్ఛాపురం రూరల్,కవిటి మండలంలో ఇప్పటి వరకు 326 కేసులు నమోదు చేసి 133 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు సీఐ ఎం.వినోద్బాబు తెలిపారు.