వైసీపీ దగ్గర దండిగా అడ్డగోలు డబ్బు..

ABN, Publish Date - May 06 , 2024 | 08:19 AM

అమరావతి: అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా సంపాదించిన డబ్బు వైసీపీకి దండిగా ఉంది. ఎన్నికల్లో మంచినీళ్లలా ఖర్చుపెడుతోంది. కానీ అభ్యర్థులకు పంపించిన కరెన్సీ కట్టలు ఖర్చు చేయకుండా వారు వెనకేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.

అమరావతి: అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా సంపాదించిన డబ్బు వైసీపీ (YCP)కి దండిగా ఉంది. ఎన్నికల్లో (Elections) మంచినీళ్లలా ఖర్చుపెడుతోంది. కానీ అభ్యర్థులకు పంపించిన కరెన్సీ (Currency) కట్టలు ఖర్చు చేయకుండా వారు వెనకేసుకున్నారనే టాక్ (Talk) వినిపిస్తోంది. ప్రచారంలో పాల్గొంటున్నవారికి టీ నీళ్లు కూడా పోయించడంలేదనే ప్రచారం జరుగుతోంది. దీనిపై పార్టీ ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అప్రమత్తమైన అధినాయకత్వం అభ్యర్థులను ఆరా తీసింది. ఇప్పటికే సొమ్మంతా ఖర్చు అయిపోయిందని సమాధానం చెప్పడంతో పార్టీ పెద్దలు అవాక్కయ్యారు. ఫ్యాన్ పార్టీ పంపిన ఎన్నికల నిధులను వెనకేసుకున్న నేతలపై ఏబీఎన్ పత్యేక కథనం.. ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - May 06 , 2024 | 08:19 AM