కప్పు గెలిస్తే భారీ నజరానా
ABN , Publish Date - May 06 , 2024 | 05:20 AM
వచ్చేనెల్లో జరిగే టీ20 ప్రపంచకప్ గెలిస్తే జట్టులోని ఒక్కోసభ్యుడికీ తలో రూ. 2.77 కోట్లు (భారత కరెన్సీలో రూ. 83 లక్షలు) చొప్పున నజరానా...
పాక్ జట్టుకు పీసీబీ బంపరాఫర్
లాహోర్: వచ్చేనెల్లో జరిగే టీ20 ప్రపంచకప్ గెలిస్తే జట్టులోని ఒక్కోసభ్యుడికీ తలో రూ. 2.77 కోట్లు (భారత కరెన్సీలో రూ. 83 లక్షలు) చొప్పున నజరానా ఇస్తామని పీసీబీ చైర్మన్ మొహిసిన్ నక్వీ ప్రకటించారు. ఈ ప్రపంచ కప్లో పోటీపడే పాక్ తుది జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది.